కావలి నుండి తిరుమల వెళ్ళే నాలుగు బస్సులను ఆర్ టిసి రద్దు చేసింది. ఆదాయం లేనందున తిరుమల బస్సులను ఒంగోలు వైపు నడుపుతున్నామని డిఎం చెబుతున్నారు.