'16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే - మోదీ చేసిందే రెండింతలు ఎక్కువ'

2024-08-22 1

Telangana Congress Protest Against Adani Issue : సెబీ ఛైర్​పర్సన్​ అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం రేవంత్​ రెడ్డి డిమాండ్​ చేశారు. అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్​ పార్లమెంటు కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. గన్​పార్క్​ వద్ద జరిగిన నిరసనల్లో
ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం నిరసన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడారు.