కాంగ్రెస్​ హామీలపై ఏలేటి ప్రశ్నల వర్షం

2024-07-30 69

BJLP Leader Eleti Vs Minister Ponnam : శాసనసభలో కాంగ్రెస్ పార్టీ​ హామీల అమలుపై బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్​ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీలో వివిధ పద్దులపై జరిగిన చర్చల్లో మాట్లాడిన ఆయన, ధరణి స్థానంలో భూమాతా పోర్టల్‌ తీసుకువస్తామన్నారని, ఏమైందని ప్రభుత్వాన్ని నిలదీశారు. పలు ప్రశ్నలకు గానూ స్పందించిన మంత్రి పొన్నం, తమ పాలనకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉందని, ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతామన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ధ్వజమెత్తారు.

Free Traffic Exchange