శివసేన బ్రాండ్ మీద దెబ్బ కొట్టిన బీజేపీ? బీహార్ స్కెచ్ *Politics | Telugu Oneindia

2022-07-01 50

Maharashtra Political Crisis: How Rebel Shiv Sena leader Eknath Shinde became as Chief Minister of Maharashtra | బీహార్ లో చేసిన ప్రయోగమే ఇప్పుడు మహారాష్ట్రలో అమలు చెయ్యాలని ఢిల్లీలోని బీజేపీ నాయకుల లెక్కలు వేశారని వెలుగు చూసింది. ఏక్ నాథ్ షిండే మరాఠీ. మహారాష్ట్రలో మరాఠీల ఓట్లు శివసేన, ఎన్సీపీ చీల్చుకున్నాయి. ఇప్పుడు మరాఠీ ఓట్లు చీల్చాలని అదే వర్గానికి చెందిన ఏక్ నాథ్ షిండేకి చాన్స్ ఇచ్చారని వెలుగు చూసింది. అన్ని లెక్కలు వేసుకున్న తరువాత బీజేపీ నాయులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఏక్ నాథ్ షిండే ఏకంగా సీఎం అయిపోయారని సమాచారం.



#Maharashtra
#UddhavThackeray
#EknathShinde

Free Traffic Exchange

Videos similaires