జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన సమయంలోనే ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.