Andhra Pradesh : కడపలో ఆసుపత్రి, పుంగనూరులో బస్‌డిపో ప్రారంభించిన జగన్!!

2021-05-06 14

Ys Jagan inaugurates ysr bus stand and ysr hospital in Kadapa.
#Ysjagan
#Andhrapradesh
#Kadapa


కడపలో ఏరియా ఆసుపత్రిని బస్టాండ్, చిత్తూరు జిల్లా పుంగనూరులో బస్ డిపో ను ఏపీ సీఎం జగన్ గురువారం నాడు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.కరోనా నేపథ్యంలో సీఎం జగన్ అమరావతి క్యాంప్ కార్యాలయం నుండి ఈ రెండు కార్యక్రమాలను ప్రారంభించారు. కడప బస్టాండ్ కు వైఎస్ఆర్ బస్టాండ్ గా నామకరణం చేశారు. మధ్యాహ్నం 12 గంటలలోపుగా అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని సీఎం మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సూచించారు. కర్ఫ్యూ టైమ్ ప్రారంభం కాకముందే ఇళ్లకు వెళ్లకపోతే వివాదాస్పదమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు.