Bhogi Festival : మసక బారిన సంక్రాంతి.. ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన రైతాంగం : Chandrababu Naidu

2021-01-13 450

Telugu Desam Party Chief Chandrababu Naidu participates in Bhogi festival at Paritala in Krishna district.
#Bhogifestival
#ChandrababuNaidu
#governmentorders
#stategovt
#farmers
#TDP
#YSRCP
#AP

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా పరిటాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించిన భోగీ వేడుకలకు ఆయన హాజరయ్యారు. విజయవాడకు చెందిన పార్టీ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని సహా పలువురు పార్టీ నాయకులు, తెలుగు మహిళ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను భోగీ మంటల్లో పడేసి, దగ్ధం చేశారు. ఆ జీవోల పట్ల నిరసన వ్యక్తం చేశారు.

Free Traffic Exchange