రైతులకు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్ బంద్ కొనసాగింది. భారత్ బంద్లో 25 రాజకీయ పార్టీలతో పాటు ఉద్యోగ, కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, రైల్రోకోలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు
#Farmbills
#Agriculturebills
#Farmers
#CentralGovernment
#PmModi
#Amitshah
#Telangana
#Andhrapradesh