Ap Assembly Election Results 2019 : రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : జగన్

2019-05-23 569

y.s jagan mohan reddy says sincerely grateful for thanks the people of the ap state to keep his trust on him, posts on Facebook page.
#ElectionResults2019
#modi
#amitshah
#nda
#congress
#rahulgandhi
#chandrababunaidu
#tdp
#ysjagan
#ycp
#ysrcp
#telangana
#kcr
#janasena


రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్నినిలబెట్టుకుంటానంటూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, తెలిపారు. ఈమేరకు ప్రజలకు కృతజ్ఝతలు తెలిపారు."వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించిన అశేష ప్రజానికానికి.. పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని చాటి చెప్పిన యావత్‌ రాష్ట్ర ప్రజలకు ... హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను' అని ఫేస్‌బుక్‌పేజీలో పోస్ట్‌ చేశారు.