జిల్లాలోని రాపూరు పోలీస్స్టేషన్పై బుధవారం రాత్రి స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎస్సై లక్ష్మణ్ రావు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.